155. ప్రశ్న : నిమ్రోదు ఎలా చనిపోయివుండవచ్చు. ఎలా జరిగింది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    బలవంతుడైన నిమ్రోదు బాబెలు గోపురం కట్టిస్తుండగా అబ్రాహముకు మెల్కీసెదెకు కు దర్శనం ఇచ్చాడు. దేవుని యాజకుడు, షాలేము అనే Cityకి రాజు.  So, definite గా మన ప్రభువైన యేసే.  అబ్రాహాము జనాంగం నుండి నేను వస్తాను అనే చిహ్నంగా రొట్టే, ద్రాక్షరసం ఇచ్చాడు.  మళ్లికనబడలేదు.  అయితే మెల్కీసెదెకు స్థాపించిన షాలేము నగరం, సాతాను స్థాపించిన బాబేలు నగరం నుండే ప్రజలు చెదరిపోయారు. నా plan అంతా పాడుచేసాడు అనే కోపంతో షాలేము వాసులకు, నిమ్రోదుకు యుద్ధం జరిగి ఉంటుంది. ప్రాచిన కాలంలో యుద్ధాలే గనుక కత్తిదెబ్బకే చనిపోయివుండవచ్చు.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram