July 2024

57. ప్రశ్న: ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు. మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. మత్తయి 16:28 లేఖనముకు అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి?

(అపొ. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఈ వచనం మత్తయి, మార్కు, లూకా సువార్తలలో, మూడు సువార్తలలో ఉంది. ఈ రూపాంతరం సంభవాన్ని ముందున్న వచనాలను ముగ్గురు సువార్తికులు కూడా అవే రాశారు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములు, రమారమి 6 దినములు అని వ్రాయబడి ఉంది. గనుక ఆ మాటలకు నెరవేర్పే ఈ రూపాంతర కొండ మీది సంఘటన అన్నమాట. దేవుని రాజ్యము బలముతో వచ్చినప్పుడు ఉండే సన్నివేశాన్ని రూపాంతర […]

57. ప్రశ్న: ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు. మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. మత్తయి 16:28 లేఖనముకు అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? Read More »

56. ప్రశ్న: దేవుడు సర్వజ్ఞాని కదా, మరి దేవుడు ఒక మనిషిని పుట్టించిన తరువాత వాడు అన్యుడిగా ఉండి దేవున్ని గ్రహించకుంటే వాడు సరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాణ్ణి పుట్టించి, బ్రతికించి, నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా! మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఇవ్వగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఈ ప్రశ్న అడుగుతున్న వారెవరో గానీ వారు దేవుడు నా చేత వ్రాయించిన “యాకోబు దేవుడు” అనే గ్రంథాన్ని తప్పక చదవాలని నా యొక్క అభ్యర్ధన. దీన్ని ఏమంటారంటే The Doctrine of Predestination, అంటారు. దేవుని యొక్క భవిష్యద్ నిర్ణయాల సిద్ధాంతం అంటారు. పిల్లలింక పుట్టి వాళ్లింకా కీడైనా, మేలైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను. ఇంకా పిల్లలు పుట్టనేలేదు, వాళ్లు మంచి చేయనే లేదు,

56. ప్రశ్న: దేవుడు సర్వజ్ఞాని కదా, మరి దేవుడు ఒక మనిషిని పుట్టించిన తరువాత వాడు అన్యుడిగా ఉండి దేవున్ని గ్రహించకుంటే వాడు సరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాణ్ణి పుట్టించి, బ్రతికించి, నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా! మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఇవ్వగలరు. Read More »

55. ప్రశ్న : వె య్యేండ్ల పాలనలో కేవలం అబద్ధక్రీస్తు పాలనలో హింసింపబడిన వారు మాత్రమే ఉంటారా? లేక ఆదాము మొదలుకొని చివరి నీతిమంతుడు వరకు అందరూ ఉంటారా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: వేయ్యేండ్ల పరిపాలనలో భూమి మీద ఉండే పౌరులు వేరు. వెయ్యేండ్ల పరిపాలనలో అదివరకే రక్షణ పొంది, మహిమ శరీరాలు ధరించి యేసయ్యతో పెండ్లి కూడా జరిగిపోయిన వధువు సంఘము, విమోచించబడిన శరీరాలతో ఉన్న భక్త సమాజం వేరు. బాగా గమనించాలి. వేయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కాకముందో, వధువు సంఘం తయారయిపోయింది. యేసయ్య ప్రక్కన పట్టపు రాణిగా సింహసనం ఎక్కిన తరువాత వాళ్లు వేయ్యేండ్ల పరిపాలనలో పౌరులు కారు. ఈ

55. ప్రశ్న : వె య్యేండ్ల పాలనలో కేవలం అబద్ధక్రీస్తు పాలనలో హింసింపబడిన వారు మాత్రమే ఉంటారా? లేక ఆదాము మొదలుకొని చివరి నీతిమంతుడు వరకు అందరూ ఉంటారా? Read More »

54. ప్రశ్న : శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు గల దేవస్థానాల సమీపంలో క్రైస్తవుల shops ఉండొద్దు, క్రైస్తవులు వ్యాపారం చేయొద్దు వెళ్లిపోవాలి అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి మీ స్పందన ఏమిటి సార్ ?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారుజవాబు: గుణదల మేరీ మాతా పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ Shops ఉండి వ్యాపారం చేస్తున్న వాళ్లు అందరు క్రైస్తవులేనా కాదు కదా! హిందువులు కూడా ఉన్నారు. ఇదంతా ఒక అజ్ఞానం, ఒకరకమైన ద్వేషంతో కూడుకున్న ప్రచారం. ఇందులో న్యాయం లేదు. వ్యాపారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. క్రైస్తవులయితేనేం, ముస్లిములయితేనేం. నేను ప్రశ్నిస్తున్నా ఒక నాస్తికుడే కూర్చుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అసలు క్రీస్తులేడు, అల్లాహ్ లేడు, రాముడు లేడు, శ్రీశైలం లేదు, ఏమిలేదు,

54. ప్రశ్న : శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు గల దేవస్థానాల సమీపంలో క్రైస్తవుల shops ఉండొద్దు, క్రైస్తవులు వ్యాపారం చేయొద్దు వెళ్లిపోవాలి అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి మీ స్పందన ఏమిటి సార్ ? Read More »