January 2025

207. ప్రశ్న : సత్యమును ప్రకటిస్తున్నటువంటి మీయొక్క శిష్యులే ముందు సత్యాన్ని ప్రకటించి, నేను ఓఫీరు గారి పేరును ప్రకటిస్తాను అనేటువంటి ఉద్దేశ్యంతో సేవ చేస్తూ ఉన్నారు. అయితే వీరిపట్ల మీ యొక్క అభిప్రాయమేంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      చాలా పెద్ద బ్లండర్ అది. ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రవక్త, అతని సందేశం వేరువేరు కాదు. సందేశంలో ఒక భాగం ప్రవక్త లైఫ్ కూడా.  గనుక దేవుని సందేశాన్ని మాత్రమే నేను ప్రజెంట్ చేస్తాను. ఈ సందేశంలోకం లోనికి రావడానికి దేవుడు వాడుకొని, నిలబెట్టుకొని చెక్కి మలచి నియమించి  వాడుకున్నటువంటి ప్రవక్తను మరుగుచేస్తాను, ప్రవక్తను దాచి పెట్టి అతని సందేశాన్నే తీసుకొని, తరువాత ఇది ప్రవక్త ద్వారా వచ్చింది […]

207. ప్రశ్న : సత్యమును ప్రకటిస్తున్నటువంటి మీయొక్క శిష్యులే ముందు సత్యాన్ని ప్రకటించి, నేను ఓఫీరు గారి పేరును ప్రకటిస్తాను అనేటువంటి ఉద్దేశ్యంతో సేవ చేస్తూ ఉన్నారు. అయితే వీరిపట్ల మీ యొక్క అభిప్రాయమేంటి? Read More »

206. ప్రశ్న : డిటెన్షన్ సెంటర్లో పెట్టడం వల్ల ముస్లింలు 28 మంది చనిపోయారు. అంతే కాకుండా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో దళితుల గుడిలోకి వచ్చి దళితులు, అనే నెపంతో వారిని కొట్టి కాళ్ళు  వేళ్లు విరగొట్టారు చంపేసారు. ఈ విషయాల పట్ల ఏ విధంగా స్పందించాలి?  ప్రజలు ఏ విధంగా ఉండాలి?  మీరు ఏ విధమైన పిలుపునిస్తారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     ఎవరైనా న్యాయం జరగాలి అన్నా, అన్యాయాన్ని ఆపాలి అన్నా, ఎదిరించాలన్నా, చాలా Direct గా చెప్తున్నాను. ఏమిటంటే యేసును ద్వేషించడం మానండి. అప్పుడు న్యాయము కొరకు ఎవరైనా పోరాడగలుగుతారు. అన్యాయాన్ని నశింపజేయ గలుగుతారు. అరికట్టగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానో ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటంటే ఇటీవల బి.జే.పి వాళ్ళు మీటింగు పెట్టి ఎస్.సి., ఎస్.టి. ముర్దాబాద్ అని నినాదాలు ఇవ్వడాన్ని మనం మీడియాలో చూశాం.  మరి ఆ

206. ప్రశ్న : డిటెన్షన్ సెంటర్లో పెట్టడం వల్ల ముస్లింలు 28 మంది చనిపోయారు. అంతే కాకుండా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో దళితుల గుడిలోకి వచ్చి దళితులు, అనే నెపంతో వారిని కొట్టి కాళ్ళు  వేళ్లు విరగొట్టారు చంపేసారు. ఈ విషయాల పట్ల ఏ విధంగా స్పందించాలి?  ప్రజలు ఏ విధంగా ఉండాలి?  మీరు ఏ విధమైన పిలుపునిస్తారు. Read More »

205. ప్రశ్న : మా సంఘస్థులందరు కూడా చాలా మట్టుకు అన్యుల ఆచారాలను పాటిస్తున్నారు. వీరిని ఎట్లా దేవుడి వైపు నడిపించాలో అనేది ఒక ఆలోచన.  ఏవిధంగా నడిపించాలో చెప్పండి? (వివాహనికి ముహూర్తం కొరకు పంతులు దగ్గరకు వెళతారు, ఏ చిన్న కార్యక్రమమైనా అన్యుల ఆచారాల ప్రకారం చేస్తారు)

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     ఒక మంచి రోజు ఉన్నది అంటారు.  ఏదైనా శుభకార్యం ఉంటే అమావాస్య రోజు చెయ్యరు.  అమావాస్యకు ముందు రోజు కూడ చెయ్యరు.  మంగళవారం పెళ్ళిలు చెయ్యొద్దు అంటారు.  తరువాత ముహుర్తం అని, పెళ్ళైతే ఇరుపక్షాల జాతక చక్రాలు లెక్కబెట్టి గుణించి గణించి అవన్నీ కరెక్ట్ మ్యాచింగ్ చూసి పెళ్ళి చేయాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు.  వీటన్నింటిని కొట్టివేయాలి క్రైస్తవులమైన మనం ఇవి పాటించకూడదు అనేది చాలామంది పాస్టర్లు చేస్తున్న పోరాటం.

205. ప్రశ్న : మా సంఘస్థులందరు కూడా చాలా మట్టుకు అన్యుల ఆచారాలను పాటిస్తున్నారు. వీరిని ఎట్లా దేవుడి వైపు నడిపించాలో అనేది ఒక ఆలోచన.  ఏవిధంగా నడిపించాలో చెప్పండి? (వివాహనికి ముహూర్తం కొరకు పంతులు దగ్గరకు వెళతారు, ఏ చిన్న కార్యక్రమమైనా అన్యుల ఆచారాల ప్రకారం చేస్తారు) Read More »

203. ప్రశ్న : ఇశ్రాయేలీయులు నా ప్రజలు, ఇశ్రాయేలు నాదేశం, అన్నటువంటి దేవుడు దాన్ని వదిలిపెట్టేసాడు. ఆయన ఏదేశం నాదని చెప్పిండో వాళ్ళనే వదిలి పెట్టాడు. వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతున్నారు అటువంటప్పుడు మనదేశంలో ఉన్నవారి దగ్గరికి వచ్చి మనలను ఏం కాపాడుతాడు? మనదేశం వచ్చి ఎలా ఉంటాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     చాలా మంచి ప్రశ్న ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇశ్రాయేలీయులు నా ప్రజలు అన్నారు కదా, దాని మీదనే నేను ఒక గ్రంథము రాయల్సినంత విషయం ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులు నా ప్రజలు, మిగతా వాళ్ళెవ్వరు నా ప్రజలు కాదు అని కాదు. అలా అనుకున్న దేవుడైతే భూదిగంతముల నివాసులారా. నావైపు చూసి రక్షణ పొందుమని ఎందుకంటాడు? యెషయా 45:22, లో కీర్తనలు 47 లో సర్వజనులారా

203. ప్రశ్న : ఇశ్రాయేలీయులు నా ప్రజలు, ఇశ్రాయేలు నాదేశం, అన్నటువంటి దేవుడు దాన్ని వదిలిపెట్టేసాడు. ఆయన ఏదేశం నాదని చెప్పిండో వాళ్ళనే వదిలి పెట్టాడు. వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతున్నారు అటువంటప్పుడు మనదేశంలో ఉన్నవారి దగ్గరికి వచ్చి మనలను ఏం కాపాడుతాడు? మనదేశం వచ్చి ఎలా ఉంటాడు? Read More »

202. ప్రశ్న : యూదులు, ఇశ్రాయేలియులు, అరబ్బులు, క్రైస్తవులు ఈ నాలుగు రకాల వ్యక్తులు మతాలుగా పిలువబడుతున్నారు కదా! అయితే వీరందరికి దేవుడు ఒక్కడేనా? ఒక్క దేవుణ్ణి వీళ్ళందరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తున్నారా? అసలు యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలియులు అంటే ఎవరు? అరబ్బులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     అబ్రాహాము సంతానమైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు యొక్క ఇద్దరు పిల్లలలో చిన్నవాడైనటువంటి ఇశ్రాయేలు జ్యేష్ఠత్వపు హక్కును పొంది ఆ ఇశ్రాయేలు నుండి వచ్చిన 12 గోత్రాల జనాంగం ఇశ్రాయేలు జనాంగం అని ప్రాథమికంగా పేరు. ఆ ఇశ్రాయేలు జనాంగము మరి ఒక రాజ్యముగా స్థిరపడిన తరువాత సమూయేలు ప్రవక్త రాజ్య పాలన పద్ధతిని నియమించిన తరువాత మొట్టమొదటి రాజు సౌలు 40 ఏళ్లు పరిపాలించాడు. రెండవరాజు దావీదు 40 ఏళ్ళు

202. ప్రశ్న : యూదులు, ఇశ్రాయేలియులు, అరబ్బులు, క్రైస్తవులు ఈ నాలుగు రకాల వ్యక్తులు మతాలుగా పిలువబడుతున్నారు కదా! అయితే వీరందరికి దేవుడు ఒక్కడేనా? ఒక్క దేవుణ్ణి వీళ్ళందరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తున్నారా? అసలు యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలియులు అంటే ఎవరు? అరబ్బులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? Read More »