(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: సాతాను పచ్చి మోసగాడు. ఇప్పుడు భూతవైద్యులు ఉంటారు. వారు దయ్యాలను వెళ్లగొడతాం అని చెప్తారు. ఆ దయ్యము వెళ్లినట్లు నటిస్తుంది గానీ వెళ్లదు. అక్కడ విషయం ఏమిటంటే Manifestation of evil spirit అనేది ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్లకి faith కలిగించడానికి ఈ భూతవైద్యుల మీద మంత్రగాళ్ల మీద విశ్వాసం కలిగించడానికి అంత సేపు భీభత్సంగా ప్రవర్తించిన దురాత్మ, వీడు మంత్రం చదవగానే వాడు వీడూ friends కాబట్టి సత్యదేవునికి వ్యతిరేకంగా వాళ్లకు నమ్మకం కలిగించడానికి భయానకంగా ప్రవర్తించి, ఆ మంత్రం చదవగానే silent అయిపోతుంది. అప్పుడు దయ్యం వెళ్లిపోయింది అనే భ్రమలో వాళ్లు ఉంటారు. అది దుష్టశక్తి. ఇది దైవశక్తి అనుకుంటారు కానీ వీరందరూ కూడా పడిపోయిన దేవదూతలే. What’s happening is just a drama యేసుప్రభు నామంలో వెళ్లగొట్టినప్పుడు మాత్రమే అది మొత్తంగా వెళ్లిపోయేది. మిగతా అప్పుడు Manifestation మానుకొని Silent గా ఉండడం తప్ప ఇంకేం జరుగదు.