Mark Babu

4 ప్రశ్న : యేసు ప్రభు వారు అవతరించకముందు రక్షణ ఎలా? కేవలం ఇశ్రాయేలు, యూదులకేనా? అన్యులకు కూడా ఉన్నదా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఈ విషయాన్ని నేను “మహిమ ప్రపంచం” అనే నా గ్రంథంలో వ్రాసాను. యేసుక్రీస్తు ప్రభువారు అవతరించడానికి ముందు ఉన్నవారికి కూడా రక్షణ వారి మనసాక్షిని బట్టి ఉంటుందని రోమా 2వ అధ్యాయంలో పౌలు వ్రాసాడు. గనుక, అంతకముందు ఇశ్రాయేలీయులు మాత్రమే పరలోకానికి వస్తారు. అన్యులందరూ నరకానికి వెళ్తారు అనేది కాదు. అది చాలా తప్పు. నా “మహిమ ప్రపంచం” అనే గ్రంథంలో క్రీస్తుకు ముందు ఉండి రక్షణపొందిన అన్యులున్నారు, […]

4 ప్రశ్న : యేసు ప్రభు వారు అవతరించకముందు రక్షణ ఎలా? కేవలం ఇశ్రాయేలు, యూదులకేనా? అన్యులకు కూడా ఉన్నదా? Read More »

3 ప్రశ్న : “హైందవ క్రైస్తవం” అనే గ్రంథం వెనక అట్టమీద నేరుగా సత్యలోకం నుండే ఈ ప్రత్యక్షత కలిగింది అని, నా కంటే ముందు కొందరు భక్తులు వేదాలలో క్రీస్తు, “యజ్ఞము” అనే పత్రిక ఇలాంటి కొని విషయాలను తీసుకొని నా కంటే ముందు చెప్పారు అని అన్నారు. నాకు కూడా సత్యలోకం నుండి వచ్చింది అన్నారు. Already వాళ్లు చెప్పిన తర్వాత మళ్లీ మీకు సత్యలోకం నుండి రావడం ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    మొట్టమొదట “యజ్ఞము” అనేది ఒక పుస్తకంగా వ్రాసినవారు “అద్దంకి దావీదు” గారు. ఆయన మా తాతగారు.  “మండపాక కేశవరాయ శర్మ” అనే ఒక బ్రహ్మణుడు వేదములు చదివి, రక్షణపొంది భక్తసింగ్ గారి చేతనే బాప్తిస్మం పొందారు.  ఆయన కూడా “యజ్ఞము” అనే కరపత్రిక విడుదల చేసారు.  ఆ తర్వాత “పండిత్ ఫ్రాన్సిస్” గారు ఎన్నో పుస్తకాలు వ్రాసారు.   దానికి సంబంధించి 40-50 titles వ్రాసారు.  ఆయన మాకు

3 ప్రశ్న : “హైందవ క్రైస్తవం” అనే గ్రంథం వెనక అట్టమీద నేరుగా సత్యలోకం నుండే ఈ ప్రత్యక్షత కలిగింది అని, నా కంటే ముందు కొందరు భక్తులు వేదాలలో క్రీస్తు, “యజ్ఞము” అనే పత్రిక ఇలాంటి కొని విషయాలను తీసుకొని నా కంటే ముందు చెప్పారు అని అన్నారు. నాకు కూడా సత్యలోకం నుండి వచ్చింది అన్నారు. Already వాళ్లు చెప్పిన తర్వాత మళ్లీ మీకు సత్యలోకం నుండి రావడం ఏమిటి? Read More »

2. ప్రశ్న: ఈనాడు సమాజంలో చూస్తూ ఉంటే ఎన్ని విషయాలు మాట్లాడుకున్న సరే, ఇప్పుడు సమాజం అంత ఆలోచిస్తుంది మనసులో గాయపడి బాధపడుతున్నటువంటి సంఘటన ఈ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చూసినట్లైతే చిన్న పసిగుడ్డు, పసికందు 9 నెలల పాపను ఒక దుర్మార్గుడు పాశవికంగా అత్యాచారం చేయడం జరిగింది. అసలు సమాజం ఎటుపోతుంది ఈ విషయంలో? అసలు చట్టాలు ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? సమాజం ఏ విధంగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది? మీ యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేయండి.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     అసలు మానభంగం అనేది ఒక క్షమించరాని నేరం.  మానభంగం అనేది ఎప్పుడు ఏ ఆడపిల్లకు కూడా జరుగకూడదు.  ఒకసారి ఒక అమ్మాయికి మానభంగం జరిగితే ఆమె హృదయము, ఆమె శరీరం, ఆమె మనసు, ఆమె జీవితమే గాయపడుతుంది.  గనుక మానభంగం జరిగితే కఠినమైన శిక్ష ఉండాలి.  ఇప్పుడు వరంగల్ జిల్లాలో మీరు చెప్పినది మరి విపరీతమది. It is totally an insane act. అంటే ఏ విధంగా

2. ప్రశ్న: ఈనాడు సమాజంలో చూస్తూ ఉంటే ఎన్ని విషయాలు మాట్లాడుకున్న సరే, ఇప్పుడు సమాజం అంత ఆలోచిస్తుంది మనసులో గాయపడి బాధపడుతున్నటువంటి సంఘటన ఈ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చూసినట్లైతే చిన్న పసిగుడ్డు, పసికందు 9 నెలల పాపను ఒక దుర్మార్గుడు పాశవికంగా అత్యాచారం చేయడం జరిగింది. అసలు సమాజం ఎటుపోతుంది ఈ విషయంలో? అసలు చట్టాలు ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? సమాజం ఏ విధంగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది? మీ యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేయండి. Read More »