Blog

Your blog category

106. ప్రశ్న : మీద్వారా చాలా అద్భుతాలు జరిగాయి అని శిష్యులు చెప్పగా అక్కడక్కడ వినడం జరిగింది. కొంతమంది చనిపోయిన వారు కూడ లేచారని కొంతమంది సంతానం లేనివారికి ప్రార్థించినప్పుడు సంతానం అనుగ్రహించారని, కొంతమంది రోగులకు స్వస్థత జరిగిందని ఇలాంటి సాక్ష్యాలను మీరెందుకు ప్రమోట్ చేసుకోరు? ఈనాడు కొంతమంది వీటిమీదనే పెద్ద పెద్ద సంఘాలు ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్ స్వస్థత కూటాలు జరుపుతూ ఉన్నారు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు దాని గురించి మీరు అడిగారు గనుక ఒక మంచి విషయం చెబుతాను. నేను నా సేవ ప్రారంభంలో నల్గొండ జిల్లా నకిరెకల్లో నేను మొదటి సంఘం స్థాపించాను. ఆ రోజుల్లో చాలా బిజీ ప్రీచర్ అయిపోయాను. నాకు ఏకాంత ప్రార్ధన కొరకు సమయం లేకుండా, స్థలం అనేది దొరకకుండా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పట్లో మాకు వరుసకు చిన్నాయన అయేటట్వంటి […]

106. ప్రశ్న : మీద్వారా చాలా అద్భుతాలు జరిగాయి అని శిష్యులు చెప్పగా అక్కడక్కడ వినడం జరిగింది. కొంతమంది చనిపోయిన వారు కూడ లేచారని కొంతమంది సంతానం లేనివారికి ప్రార్థించినప్పుడు సంతానం అనుగ్రహించారని, కొంతమంది రోగులకు స్వస్థత జరిగిందని ఇలాంటి సాక్ష్యాలను మీరెందుకు ప్రమోట్ చేసుకోరు? ఈనాడు కొంతమంది వీటిమీదనే పెద్ద పెద్ద సంఘాలు ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్ స్వస్థత కూటాలు జరుపుతూ ఉన్నారు. Read More »

105. ప్రశ్న : ప్రభువువారి వెయ్యి సంవత్సరాలు పాలనలో పరిశుద్దాత్ముడు ఉంటాడా? ఉండడా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఖచ్ఛితంగా ఉంటాడు. కృపాకాలమైతే పరిశుద్ధాత్ముడు ఉండకపోవడం ఏంటి? ఆయన నిత్యుడగు ఆత్మ అని ఉంది బైబిల్ లో! ఆయన ఉండని కాలమెప్పుడు ఉండదు. ఆ లెక్కనా ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సృష్టి ఆరంభంలో తండ్రియైన దేవుడు సృష్టి చేస్తున్నాడు, తన కుమారుణ్ణి వాక్యరూపంలో ఆయన వాడుకుంటూ సమస్తము వాక్యమైయున్న కుమారుని ద్వారా తండ్రియైన దేవుడి నోటి పలుకులద్వారా సృష్టింపబడింది. అప్పుడే దేవుని ఆత్మ అగాధ జలములమీద అల్లాడుతూ ఉన్నాడు.

105. ప్రశ్న : ప్రభువువారి వెయ్యి సంవత్సరాలు పాలనలో పరిశుద్దాత్ముడు ఉంటాడా? ఉండడా? Read More »

104. ప్రశ్న : ప్రకటన 22వ అధ్యాయంలో రెండవ వచనంలో మనము మహిమ దేహాలు ధరించిన తరువాత పరలోకంలో ఆ చెట్టు యొక్క ఆకుల ద్వారా మళ్ళీ స్వస్థత ఏమిటి? రక్తమాంసము లేనట్వంటి దేహము కదా? అక్కడ మళ్ళీ మనకు రోగం ఉంటుందా? దాన్ని దేవుడు ఎందుకు స్వస్థపరచాలనే ఒక ప్రణాళిక ఉంది. క్లారిటీగా వివరించగలరు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దయచేసి మహిమ ప్రపంచం అనే పుస్తకం చదవండి. ఈ ప్రశ్నకు నేను మహిమ ప్రపంచం అనే గ్రంథంలో నేను జవాబిచ్చాను. ఇప్పుడు నాకు మీరు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. ఈ సంగతి నీకర్థంకాక అడిగావా? ఈ సంగతి అందరికి తెలిస్తే మంచిదని అడిగావా? అందులో ఒకటి గంభీరమైన ఒక విషయాన్ని, దేవుని నడిపింపుతో చెప్పాను. ఏంటంటే ఆదాము, హవ్వ వాళ్ళిదరూ పెళ్ళి చేసుకున్న తర్వాత, వాళ్ళిద్దరి కలయికలో నూతన మానవజాతి

104. ప్రశ్న : ప్రకటన 22వ అధ్యాయంలో రెండవ వచనంలో మనము మహిమ దేహాలు ధరించిన తరువాత పరలోకంలో ఆ చెట్టు యొక్క ఆకుల ద్వారా మళ్ళీ స్వస్థత ఏమిటి? రక్తమాంసము లేనట్వంటి దేహము కదా? అక్కడ మళ్ళీ మనకు రోగం ఉంటుందా? దాన్ని దేవుడు ఎందుకు స్వస్థపరచాలనే ఒక ప్రణాళిక ఉంది. క్లారిటీగా వివరించగలరు? Read More »

103. ప్రశ్న : అభిషేకం ఉన్నది, లేనిది ఎలా గుర్తించాలి? పరిశుద్ధాత్మ ఒకనిలో ఉన్నదో, వెళ్ళిపోయిందో, మనం ఎలా గుర్తించాలి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఒక మనుష్యునిలో పరిశుద్దాత్మ ఉన్నాడా, లేడా? అనేది ఇప్పుడు మనకెందుకు సమస్య అయ్యిందనేది ప్రశ్న? నా యెదురుగుండ ఒక మనిషి ఉన్నాడు. అతనిలో పరిశుద్దాత్మ ఉన్నాడా? వెళ్ళిపోయాడ అని నేను తెలుసుకుని చేసేదేముంది? అంటే అతనియొక్క నడిపింపు కిందికి నేను పోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్ అవసరం అవుతుంది.ఇప్పుడు మీరే ఉన్నారు, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేడా? అని నేను తెలుసుకోకపోతే, ఒక వేళ మీరు నన్ను గైడ్ చేస్తున్న

103. ప్రశ్న : అభిషేకం ఉన్నది, లేనిది ఎలా గుర్తించాలి? పరిశుద్ధాత్మ ఒకనిలో ఉన్నదో, వెళ్ళిపోయిందో, మనం ఎలా గుర్తించాలి? Read More »

102. ప్రశ్న : ఇరువది నలుగురు పెద్దలు ఎవరు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మీరు నా యుగాంతం బుక్కు చదవండి! యుగాంతం బుక్కులో ఆ విషయం చెప్పాను. మీ విస్సన్నపేట్లోనే సందీప్ మాతో రెగులర్ టచ్లో ఉంటారు. వారినైనా అడగండి. మా ఆఫీసుకైనా రాస్తే మీకు ఆ బుక్కు పంపిస్తాము. ఆమెజాన్ (Amazon) లో e-books, hard copies ఉన్నాయి. ఆ బుక్కులో ఇరువదినలుగురు పెద్దలు ఎవరు అనే chapter ఉంది.

102. ప్రశ్న : ఇరువది నలుగురు పెద్దలు ఎవరు? Read More »

101. ప్రశ్న : యేసుప్రభువు ఆయన శరీరము ఆయనే తినడం ఎందుకు? ఆయన రక్తం ఆయనే తాగడం ఎందుకు ?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఎందుకంటే ఆయన శరీరముగా మనం ఉన్నాము, గనుక ఆయన కూడ తీసుకున్నప్పుడు ఈ రక్తమును త్రాగుట అనేది దోషము కాకుండా పోతుంది. ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యు ఏంటంటే, రక్తాన్ని తినొద్దని అన్నాడు జంతురక్తం అయినా యేసురక్తానికి ప్రతీకే కదా? ఒక దృష్టాంతమే కదా? మరి రక్తము తింటే పాపము అన్నాడు. ఇక్కడ రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడన్నాడు. రక్తము తింటే తప్పెందుకు? త్రాగడం తప్పెందుకు కాదు? దాన్నెందుకు మనం

101. ప్రశ్న : యేసుప్రభువు ఆయన శరీరము ఆయనే తినడం ఎందుకు? ఆయన రక్తం ఆయనే తాగడం ఎందుకు ? Read More »

100. ప్రశ్న : యేసు తాను అప్పగించ బడిన దినాన ప్రభురాత్రి భోజనములో తన రక్తాన్ని తాను కూడా త్రాగాడా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఆయన వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసాడు కదా? మళ్ళా నేను దేవుని రాజ్యములో దీనిని మీతో పాటు కలిసి తీసుకునేదాక, ఈ ప్రభురాత్రి భోజనం మళ్ళీ నేను మధ్యలో తినను అని కూడ చెప్పాడు. మళ్ళీ రెండవసారి వచ్చాక కోట్లమంది పరిశుద్దులతో మరొకసారి ఆయన ఈ కార్యక్రమం చేయబోతున్నాడు పరలోకంలో.

100. ప్రశ్న : యేసు తాను అప్పగించ బడిన దినాన ప్రభురాత్రి భోజనములో తన రక్తాన్ని తాను కూడా త్రాగాడా? Read More »

99. ప్రశ్న : ఇప్పుడు మీరు రాసిన గ్రంథంలో ఇరవైనలుగురు పెద్దలు, గొర్రెపిల్ల యొక్క రక్తము క్రిందకు రారు అని! చెప్పారు సారు! ఇక్కడ నా కొచ్చిన డౌట్ ఏంటంటే, కోలస్సీయులకు 1:19-20 వచనాల్లో యేసు రక్తం, పరలోకమందున్నవైననూ, భూలోకమందున్నవైనను యేసు రక్తం చేత సంధిచేయబడ్డాయి కాబట్టి. వీరు రారా? వస్తారా? వీళ్ళకు యేసు రక్తం అవసరం లేదా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: అసలు మీరు మొత్తము రివర్సులో ప్రశ్న అడుగుతున్నారు. పరలోకమందు దేవదూతలకు విశ్వంలోని అన్ని కోటానుకోట్ల ప్రపంచాల పౌరులకు యేసు రక్తం కావాలి. అని నేను వందలసార్లు చెప్పాను. అంతేకాని పరలోకవాసులకు యేసురక్తం అక్కర్లేదని నేనెప్పుడు చెప్పానండీ? ఇరవైనాలుగురు పెద్దల దగ్గర, యేసురక్తం సంగతి అనలేదే, వాళ్ళు సంఘం కాదు అని చెప్పాను. ఎందుకు సంఘము కాదు అంటే, ఇప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు, 12గురు అపోస్తలులు, 12గురు గోత్రకర్తలు.

99. ప్రశ్న : ఇప్పుడు మీరు రాసిన గ్రంథంలో ఇరవైనలుగురు పెద్దలు, గొర్రెపిల్ల యొక్క రక్తము క్రిందకు రారు అని! చెప్పారు సారు! ఇక్కడ నా కొచ్చిన డౌట్ ఏంటంటే, కోలస్సీయులకు 1:19-20 వచనాల్లో యేసు రక్తం, పరలోకమందున్నవైననూ, భూలోకమందున్నవైనను యేసు రక్తం చేత సంధిచేయబడ్డాయి కాబట్టి. వీరు రారా? వస్తారా? వీళ్ళకు యేసు రక్తం అవసరం లేదా? Read More »

98. ప్రశ్న: శరీరానికి దెబ్బతగిలితే మనిషిలోని ఆత్మా, ప్రాణం వెళ్ళిపోవటం ఏంటి? ఇప్పుడు, అకాల మరణాలు చాలా ఆశ్చర్యంగా జరుగుతున్నాయి, దానికి కారణాలు వివరించగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మొట్టమొదటిగా, శరీరానికి దెబ్బతగిలితే మనిషిలోని ఆత్మ, ప్రాణం వెళ్ళిపోవటం ఏంటి అని అన్నారు. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు మనిషిలోంచి ఆత్మ వెళ్లిపోదు. మామూలుగా చిన్నప్పుడు మా స్కూలు మాస్టరు కొడతారు, అమ్మ నాన్న కొడతారు, మనం క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటాం. ఎన్నో గాయాలు మన శరీరానికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మరప్పుడంతా ప్రాణం పోలేదే? ప్రాణం ఎప్పుడు పోతుందంటే ఆయువుపట్లు అనేవి మనకు కొన్ని ఉన్నాయి. ఆ ఆయుపుపట్టు మీద

98. ప్రశ్న: శరీరానికి దెబ్బతగిలితే మనిషిలోని ఆత్మా, ప్రాణం వెళ్ళిపోవటం ఏంటి? ఇప్పుడు, అకాల మరణాలు చాలా ఆశ్చర్యంగా జరుగుతున్నాయి, దానికి కారణాలు వివరించగలరు. Read More »

97. ప్రశ్న : యోహాను 17:4 వ వచనంలో చిన్నడౌట్ ఉంది. యేసు ప్రభువు వారు సిలువవేయకముందే నేను సంపూర్ణంగా నేరవేర్చాను. అంటే ఇంకా సిలువవేయబడలేదు కదా? అప్పుడే సంపూర్ణం అంటున్నాడు. భూమిమీద నెరవేర్చుటకు నీవు నా కప్పగించిన పనిని, నేను సంపూర్ణముగా నేరవేర్చి నీ నామమును మహిమపరచితిని అంటాడు. సంపూర్ణంగా నెరవేర్చాడు కదా, ఇంకా సిలువ ఎందుకు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: కాదు కాదు! ఆయన ఆ మాట చెబుతున్నట్వంటి ఆ గడియకు ముందు ఏం జరగాలో అది చేసాడు. ఇప్పుడు ఆయన లెక్క ఎప్పుడు అప్పజెప్పుతున్నాడో ఆ డేటున ఉన్న స్టేటస్ ను ఆయన చెప్పాడన్నమాట. ఆ తరువాత కూడ ఆయన చేసిన కార్యక్రమాలు బోలెడున్నాయి. ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము ఆయన జీవించుచున్నాడు అని అన్నాడు. మరింకా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని అన్నాడు. మరి ఇవన్ని

97. ప్రశ్న : యోహాను 17:4 వ వచనంలో చిన్నడౌట్ ఉంది. యేసు ప్రభువు వారు సిలువవేయకముందే నేను సంపూర్ణంగా నేరవేర్చాను. అంటే ఇంకా సిలువవేయబడలేదు కదా? అప్పుడే సంపూర్ణం అంటున్నాడు. భూమిమీద నెరవేర్చుటకు నీవు నా కప్పగించిన పనిని, నేను సంపూర్ణముగా నేరవేర్చి నీ నామమును మహిమపరచితిని అంటాడు. సంపూర్ణంగా నెరవేర్చాడు కదా, ఇంకా సిలువ ఎందుకు? Read More »