Blog

Your blog category

56. ప్రశ్న: దేవుడు సర్వజ్ఞాని కదా, మరి దేవుడు ఒక మనిషిని పుట్టించిన తరువాత వాడు అన్యుడిగా ఉండి దేవున్ని గ్రహించకుంటే వాడు సరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాణ్ణి పుట్టించి, బ్రతికించి, నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా! మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఇవ్వగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఈ ప్రశ్న అడుగుతున్న వారెవరో గానీ వారు దేవుడు నా చేత వ్రాయించిన “యాకోబు దేవుడు” అనే గ్రంథాన్ని తప్పక చదవాలని నా యొక్క అభ్యర్ధన. దీన్ని ఏమంటారంటే The Doctrine of Predestination, అంటారు. దేవుని యొక్క భవిష్యద్ నిర్ణయాల సిద్ధాంతం అంటారు. పిల్లలింక పుట్టి వాళ్లింకా కీడైనా, మేలైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను. ఇంకా పిల్లలు పుట్టనేలేదు, వాళ్లు మంచి చేయనే లేదు, […]

56. ప్రశ్న: దేవుడు సర్వజ్ఞాని కదా, మరి దేవుడు ఒక మనిషిని పుట్టించిన తరువాత వాడు అన్యుడిగా ఉండి దేవున్ని గ్రహించకుంటే వాడు సరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాణ్ణి పుట్టించి, బ్రతికించి, నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా! మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఇవ్వగలరు. Read More »

55. ప్రశ్న : వె య్యేండ్ల పాలనలో కేవలం అబద్ధక్రీస్తు పాలనలో హింసింపబడిన వారు మాత్రమే ఉంటారా? లేక ఆదాము మొదలుకొని చివరి నీతిమంతుడు వరకు అందరూ ఉంటారా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: వేయ్యేండ్ల పరిపాలనలో భూమి మీద ఉండే పౌరులు వేరు. వెయ్యేండ్ల పరిపాలనలో అదివరకే రక్షణ పొంది, మహిమ శరీరాలు ధరించి యేసయ్యతో పెండ్లి కూడా జరిగిపోయిన వధువు సంఘము, విమోచించబడిన శరీరాలతో ఉన్న భక్త సమాజం వేరు. బాగా గమనించాలి. వేయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కాకముందో, వధువు సంఘం తయారయిపోయింది. యేసయ్య ప్రక్కన పట్టపు రాణిగా సింహసనం ఎక్కిన తరువాత వాళ్లు వేయ్యేండ్ల పరిపాలనలో పౌరులు కారు. ఈ

55. ప్రశ్న : వె య్యేండ్ల పాలనలో కేవలం అబద్ధక్రీస్తు పాలనలో హింసింపబడిన వారు మాత్రమే ఉంటారా? లేక ఆదాము మొదలుకొని చివరి నీతిమంతుడు వరకు అందరూ ఉంటారా? Read More »

54. ప్రశ్న : శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు గల దేవస్థానాల సమీపంలో క్రైస్తవుల shops ఉండొద్దు, క్రైస్తవులు వ్యాపారం చేయొద్దు వెళ్లిపోవాలి అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి మీ స్పందన ఏమిటి సార్ ?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారుజవాబు: గుణదల మేరీ మాతా పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ Shops ఉండి వ్యాపారం చేస్తున్న వాళ్లు అందరు క్రైస్తవులేనా కాదు కదా! హిందువులు కూడా ఉన్నారు. ఇదంతా ఒక అజ్ఞానం, ఒకరకమైన ద్వేషంతో కూడుకున్న ప్రచారం. ఇందులో న్యాయం లేదు. వ్యాపారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. క్రైస్తవులయితేనేం, ముస్లిములయితేనేం. నేను ప్రశ్నిస్తున్నా ఒక నాస్తికుడే కూర్చుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అసలు క్రీస్తులేడు, అల్లాహ్ లేడు, రాముడు లేడు, శ్రీశైలం లేదు, ఏమిలేదు,

54. ప్రశ్న : శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు గల దేవస్థానాల సమీపంలో క్రైస్తవుల shops ఉండొద్దు, క్రైస్తవులు వ్యాపారం చేయొద్దు వెళ్లిపోవాలి అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి మీ స్పందన ఏమిటి సార్ ? Read More »

53. ప్రశ్న : కొలస్సి 2:16,17 ప్రకారం “కాబట్టి అన్నపానముల విషయములైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమివ్వకండి! ఇవి రాబోవు వాటి ఛాయయే గాని క్రీస్తులో నిజస్వరూపము ఎలా అవుతుంది? తెలపగలరు.అలాగే కీర్తన 44:19 అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు, గాడాంధకారము చేత మమ్మును కప్పియున్నావు అనే లేఖనము యొక్క అర్థం వివరించగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఒకటి, రెండు ప్రశ్నలున్నాయి. కొలస్సి 2:16,17 లలో 16వ వచనంలో యేసులో ఉన్నటువంటి 4 ఆశీర్వాదాలు 4 విధాల ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు, ధన్యతలు, ఆధ్యాత్మిక మర్మమైన సంగతులు చెప్పాడు. అవి ఏంటంటే అన్నపానములు, పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినము ఇవి యేసు ప్రభువు వారిలో రాబోవుచున్న దైవాశీర్వాదాలకు ఒక నమూనా, ఒక ఛాయ. అసలైన సంగతులు యేసులో ఉన్నవి. ధర్మశాస్త్రములో ఉన్న ఈ నాలుగు సంగతులు, యేసులో ఉన్న నాలుగు

53. ప్రశ్న : కొలస్సి 2:16,17 ప్రకారం “కాబట్టి అన్నపానముల విషయములైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమివ్వకండి! ఇవి రాబోవు వాటి ఛాయయే గాని క్రీస్తులో నిజస్వరూపము ఎలా అవుతుంది? తెలపగలరు.అలాగే కీర్తన 44:19 అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు, గాడాంధకారము చేత మమ్మును కప్పియున్నావు అనే లేఖనము యొక్క అర్థం వివరించగలరు. Read More »

52. ప్రశ్న : ఈ మధ్యకాలంలో యేసు నమ్మిన (మీరందరు) ప్రతి ఒక్కరు క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. తరువాత తీసుకోవాలంటే కష్టం అవుతుంది అని వారి చర్చిలో చెప్పారు. ఈ మాటతో రిజర్వేషన్ కలిగి ఉండి క్రైస్తవ పేరు కలిగిన ఉద్యోగులు, విధ్యార్ధులు గాబరా పడుతున్నారు. దీనికి సరియైన సమాధానం ఇవ్వండి సార్.

52. ప్రశ్న : ఈ మధ్యకాలంలో యేసు నమ్మిన (మీరందరు) ప్రతి ఒక్కరు క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. తరువాత తీసుకోవాలంటే కష్టం అవుతుంది అని వారి చర్చిలో చెప్పారు. ఈ మాటతో రిజర్వేషన్ కలిగి ఉండి క్రైస్తవ పేరు కలిగిన ఉద్యోగులు, విధ్యార్ధులు గాబరా పడుతున్నారు. దీనికి సరియైన సమాధానం ఇవ్వండి సార్. Read More »

51. ప్రశ్న : సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం యాంటీ కన్వర్షన్ బిల్ అనేది గవర్నమెంట్ పాస్ చేయబోతుంది అని తెలిసి, క్రైస్తవులు, సద్భక్తులు కొంత గాబరా పడుతున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ అమలు చేస్తే, భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది? అడిగిన వారు : మార్కుబాబు, Yadartha Vaadhi TV

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు : ప్రప్రథమంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులకు కష్టకాలం వస్తుందని మన రక్షకుడే భవిష్యత్ సంభవాలను గూర్చి ప్రవచించాడు. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. బైబిల్ యొక్క ప్రవచనాలలో నెరవేరవలసిన ప్రవచనం ఒకటేంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు శ్రమ కలుగుతుంది. గనుక మనం దానికి ఆశ్చర్య పోనక్కరలేదు. భారతదేశంలో అని మాత్రమే కాదు, క్రైస్తవుల యొక్క మైండ్సెట్ ఏంటంటే నేను సత్యమును నమ్మాను, అంతమాత్రాన గజమాల వేసి

51. ప్రశ్న : సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం యాంటీ కన్వర్షన్ బిల్ అనేది గవర్నమెంట్ పాస్ చేయబోతుంది అని తెలిసి, క్రైస్తవులు, సద్భక్తులు కొంత గాబరా పడుతున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ అమలు చేస్తే, భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది? అడిగిన వారు : మార్కుబాబు, Yadartha Vaadhi TV Read More »

50. ప్రశ్న : కుటుంబ సమాజం, భక్త సమాజం ఈ రెండింటిలో మనం ఏ సమాజంలో ఉంటాము? మహిమ ప్రపంచం గ్రంథంలో నుండి ఈ ప్రశ్న అడుగుతున్నాను?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మహిమ ప్రపంచం గ్రంథం మరొకసారి చదవండి అని నా విజ్ఞప్తి. ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, నేను రాసిన ఏ పుస్తకాన్ని, కూడా మీరు ఒక్కసారే చదివి, చదివేసామని అనుకోకండి. నేను రాసిందే కాదు, ఆత్మాభిషేకంతో ఏ భక్తుడు రాసిన గ్రంథాలైనా ఒకసారి చదివితే చదివినట్టు కాదు. నా పుస్తకాలు యుగాంతం ఒక వంద సార్లు చదివాను అన్న వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం 70 సార్లు చదివాను

50. ప్రశ్న : కుటుంబ సమాజం, భక్త సమాజం ఈ రెండింటిలో మనం ఏ సమాజంలో ఉంటాము? మహిమ ప్రపంచం గ్రంథంలో నుండి ఈ ప్రశ్న అడుగుతున్నాను? Read More »

49. ప్రశ్న : మత్తయి 19:12 వచనంలో “తల్లి గర్భంనుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను” దీని అర్ధం ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మన శరీరములోని ఏ భాగమునైన మనము ఉపయోగముకాకుండా దాన్ని నిరుపయోగంగా Damage చేసుకునే అధికారం మనకు లేదు. మన శరీరాన్ని దేవుడు నిర్మించినాడు. శరీరము దేవుని ఆలయం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడుచేస్తే దేవుడు వాన్ని పాడు చేస్తాడు. గనుక ఇప్పుడు నపుంసకుడు అంటే పునరుత్పత్తి అవయువము ఒక పురుషునిలో ఉన్నటువంటి, పురుష మర్మ అవయవాన్ని ఖండించి దేహంలో లేకుండా తీసి అవతల పారేయడం. అంటే ఇక మీదట వానికి

49. ప్రశ్న : మత్తయి 19:12 వచనంలో “తల్లి గర్భంనుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను” దీని అర్ధం ఏమిటి? Read More »

48. ప్రశ్న : వెయ్యేండ్ల కాలంలో చనిపోయినవారి భక్తుల ఆత్మలు ఎక్కడ పెట్టబడతాయి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మొట్టమొదట వెయ్యి సంవత్సరాల పరిపాలన కాలంలో మరణం అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది. కానీ అది బహు అరుదు. పాపాత్ములై శాపగ్రస్తులైనవారు సహితము నూరు సంవత్సరాలు బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. వాడు చాలా చెడ్డవాడు, శాపగ్రస్తుడు, బాలుడు మరీ చిన్నోడండి. నిన్న మెన్నటి వాడే అప్పుడే చచ్చిపోయాడేంటీ అని చెప్పుకోవాలంటే వాడు వంద ఏళ్ళకు చచ్చాడన్నమాట. జలప్రళయానికి ముందు ఎలాగైతే మనుషులు ఒక్కొకడు 1000, 800 ఏళ్ళు బ్రతికారో అలాంటి

48. ప్రశ్న : వెయ్యేండ్ల కాలంలో చనిపోయినవారి భక్తుల ఆత్మలు ఎక్కడ పెట్టబడతాయి? Read More »

47. ప్రశ్న : రెండంతల ఆత్మను పొందాలంటే ఏమి చేయాలి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: అసలు రెండంతల ఆత్మ ఎందుకు అనేది ఒక ప్రశ్న? అసలు ఒకంత ఆత్మ వచ్చిందా? వచ్చినాకా ఏమి ప్రయోజనం అయింది? ఏరీతిగా ప్రభు కొరకు ఫలించారు? అక్కడ ఏలియా కాలంలో ఏలియా శిష్యుడైనా ఎలీషా అడిగినటువంటి మనవి అది. ఏలియా ఆరోహణం చేయబడతాడు అనే రోజు దగ్గరికి వచ్చినప్పుడు, విడువకుండా ఆయన వెంట అంటుకుని తిరుగుతూ ఉన్నాడు ఎలీషా. ఈ ఊరిలో ఉండిపో బాబు నాకు పొరుగూరిలో పనుంది. అక్కడ

47. ప్రశ్న : రెండంతల ఆత్మను పొందాలంటే ఏమి చేయాలి? Read More »