226. ప్రశ్న : లూకా సువార్తలో యేసు ప్రభువారు “దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చియున్నది అని, ఒకసారి రాబోతుంది అని అంటాడు. దాని అర్థం ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: దేవుని రాజ్యం భౌతిక ప్రపంచంలో సంపూర్ణంగా నడుస్తుంటే ఈ హత్యలూ, మానభంగాలు, ఇవన్నీ దేవుడే జరిగిస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది. కానీ దేవుని రాజ్యంలో హత్యలు, మానభంగాలు, accidents, అసత్య దేవతల ఆరాధన ఉండవు. గనుక దేవుడు fulfledged గా ఈ లోకాన్ని ఏలుతున్న దశ ఇప్పుడు రాలేదు. కానీ విశ్వసిస్తున్నవారి హృదయాలలో మాత్రం యేసు రాజే. విశ్వాసుల హృదయాలలో దేవుని రాజ్యం వచ్చింది. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో […]
