Blog

Your blog category

226. ప్రశ్న : లూకా సువార్తలో యేసు ప్రభువారు “దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చియున్నది అని, ఒకసారి రాబోతుంది అని అంటాడు. దాని అర్థం ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      దేవుని రాజ్యం భౌతిక ప్రపంచంలో సంపూర్ణంగా నడుస్తుంటే ఈ హత్యలూ, మానభంగాలు, ఇవన్నీ దేవుడే జరిగిస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది.  కానీ దేవుని రాజ్యంలో హత్యలు, మానభంగాలు, accidents, అసత్య దేవతల ఆరాధన ఉండవు.  గనుక దేవుడు fulfledged గా ఈ లోకాన్ని ఏలుతున్న దశ ఇప్పుడు రాలేదు.  కానీ విశ్వసిస్తున్నవారి హృదయాలలో మాత్రం యేసు రాజే.  విశ్వాసుల హృదయాలలో దేవుని రాజ్యం వచ్చింది.  క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో […]

226. ప్రశ్న : లూకా సువార్తలో యేసు ప్రభువారు “దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చియున్నది అని, ఒకసారి రాబోతుంది అని అంటాడు. దాని అర్థం ఏమిటి? Read More »

225. ప్రశ్న : మత్తయి 12:26లో “సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? ఈ లోకంలో చాలా మంది దయ్యాలను వెళ్లగొట్టుట, స్వస్థపరుచుట చుస్తున్నాం కదా! So, how can we do that?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      సాతాను పచ్చి మోసగాడు. ఇప్పుడు భూతవైద్యులు ఉంటారు. వారు దయ్యాలను వెళ్లగొడతాం అని చెప్తారు. ఆ దయ్యము వెళ్లినట్లు నటిస్తుంది గానీ వెళ్లదు. అక్కడ విషయం ఏమిటంటే Manifestation of evil spirit అనేది ఆగిపోతుంది.  ఎందుకంటే వాళ్లకి faith కలిగించడానికి ఈ భూతవైద్యుల మీద మంత్రగాళ్ల మీద విశ్వాసం కలిగించడానికి అంత సేపు భీభత్సంగా ప్రవర్తించిన దురాత్మ, వీడు మంత్రం చదవగానే వాడు వీడూ friends కాబట్టి

225. ప్రశ్న : మత్తయి 12:26లో “సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? ఈ లోకంలో చాలా మంది దయ్యాలను వెళ్లగొట్టుట, స్వస్థపరుచుట చుస్తున్నాం కదా! So, how can we do that? Read More »

224. ప్రశ్న : యోహాను 5:26లో “తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను” అని ఉంది. అయితే సామెతలు 8:22లో “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసేను”.  అని ఉంది మరి ప్రభు Self-existance అని అనుకోవాలా? తండ్రి కుమారుడిని కలుగజేసాడు అనుకోవాలా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      యేసు ప్రభు యొక్క Status, Original identity ఏమిటో మీకు తెలియాలంటే, మీరు తప్పకుండా నా “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథం చదవాలి.  యేసు ప్రభు వారు నిత్యుడు అని అర్ధం వచ్చే మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి.  “ఆదియందు వాక్యముండెను.  వాక్యము దేవుడైయుండెను.  ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను.  సమస్తము ఆయన మూలంగా కలిగెను”  అని,  హెబ్రీ 7:1, లో మెల్కీసెదకు దేవుని

224. ప్రశ్న : యోహాను 5:26లో “తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను” అని ఉంది. అయితే సామెతలు 8:22లో “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసేను”.  అని ఉంది మరి ప్రభు Self-existance అని అనుకోవాలా? తండ్రి కుమారుడిని కలుగజేసాడు అనుకోవాలా? Read More »

223. ప్రశ్న : మా సహోదరుడు 50 సం॥లు వయస్సు కలిగిన వాడు ఆయన 20సం॥లు క్రితము ఒక పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళిలో ఇద్దరు అక్కచెల్లెల్లు ఉన్నారు.  అక్కను పెళ్ళి చేసుకున్నాడు. చేసుకున్న తరువాత రెండో ఆమెకూడా నేను బావనే చేసుకుంటానూ వేరే వాళ్ళను చేసుకొను అని అనడంతో అక్క అనుమతితోనే రెండో ఆమెను కూడా తప్పని పరిస్థితిలో పెళ్ళి చేసుకున్నాడు. అక్కచెల్లెల్లకి ఇద్దరు, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆయనకు ఒక పాస్టర్ గారు సువార్త అందించారు.  ఆయన రక్షణలోనికి వచ్చారు. ఇద్దరు భార్యలతో వారి కుటుంబం సత్యంలో కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు బాప్తిస్మము తీసుకోవాలి అనే ఆలోచన రాలేదు. బాప్తిస్మము తీసుకుంటాను అంటే నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా! నీవు బాప్తిస్మము తీసుకోకూడదు అన్నారు. అయితే ఇద్దరు భార్యలు ఉన్నవారు బాప్తిస్మము తీసుకోవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      చాలా చిన్న సమాధానం ఏమిటంటే, నిరభ్యంతరంగా, నిస్సందేహంగా ఏ మాత్రం రెండవ తలంపుకు ఆస్కారం లేకుండా వారందరు నీటి బాప్తిస్మము పొందవచ్చు.  అభ్యంతరము లేదు. వేరే వాళ్ళు ఎవరైన బాప్తిస్మము ఇవ్వకపోతే నేను ఇస్తాను.  నా దగ్గరకు రమ్మని చెప్పండి. ఆయనకు బాప్తిస్మము ఇవ్వడానికి ఏ మాత్రం ఆటంకం లేదు. ఇలాంటివారు అరబ్బు కంట్రీకి వెళ్ళి ఎలా సువార్త చెప్తారు? అక్కడ ఒక్కొకరికి ఇద్దరు ముగ్గురు భార్యలుంటారు. ఒక

223. ప్రశ్న : మా సహోదరుడు 50 సం॥లు వయస్సు కలిగిన వాడు ఆయన 20సం॥లు క్రితము ఒక పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళిలో ఇద్దరు అక్కచెల్లెల్లు ఉన్నారు.  అక్కను పెళ్ళి చేసుకున్నాడు. చేసుకున్న తరువాత రెండో ఆమెకూడా నేను బావనే చేసుకుంటానూ వేరే వాళ్ళను చేసుకొను అని అనడంతో అక్క అనుమతితోనే రెండో ఆమెను కూడా తప్పని పరిస్థితిలో పెళ్ళి చేసుకున్నాడు. అక్కచెల్లెల్లకి ఇద్దరు, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆయనకు ఒక పాస్టర్ గారు సువార్త అందించారు.  ఆయన రక్షణలోనికి వచ్చారు. ఇద్దరు భార్యలతో వారి కుటుంబం సత్యంలో కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు బాప్తిస్మము తీసుకోవాలి అనే ఆలోచన రాలేదు. బాప్తిస్మము తీసుకుంటాను అంటే నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా! నీవు బాప్తిస్మము తీసుకోకూడదు అన్నారు. అయితే ఇద్దరు భార్యలు ఉన్నవారు బాప్తిస్మము తీసుకోవచ్చా? Read More »

222. ప్రశ్న : మీరు గతంలో చెప్పిన “దేవుడు నాటిన మొక్కలు” అనే మెసేజ్ విన్నాను సార్. ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే దాని ప్రకారం దేవున్ని వేడుకుంటే దేవుడు నాటిన మొక్కను ఉపవాసం ద్వారా గాని, ప్రార్థన ద్వారా గాని పొందుకోవచ్చా? అని నా ప్రశ్న?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      దేవుని సృష్టిలో, దేవుడు సృష్టించినటువంటి మానవ సమాజములో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యక్తిగానే దేవుడు చేస్తాడు. కనుక మీకు పుట్టబోయే దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుడు మరి కుమార్తెను, ఇస్తాడో, కుమారున్ని ఇస్తాడో, ఒకవేళ కుమారుడు, లేదా కుమార్తెను ఇస్తే సమాజంలో వారిని ఎక్కడ నిలబెట్టుకోవాలో, ఎలా వాడుకోవాలో అనేది, నియమించిన దినములలో ఒక్కటైనా జరగకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము లాయెను అని

222. ప్రశ్న : మీరు గతంలో చెప్పిన “దేవుడు నాటిన మొక్కలు” అనే మెసేజ్ విన్నాను సార్. ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే దాని ప్రకారం దేవున్ని వేడుకుంటే దేవుడు నాటిన మొక్కను ఉపవాసం ద్వారా గాని, ప్రార్థన ద్వారా గాని పొందుకోవచ్చా? అని నా ప్రశ్న? Read More »

221. ప్రశ్న : హైందవ గ్రంథాలను ఆధారంగా తీసుకొని మీరు హైందవక్రైస్తవం రాసారు కదా! అందులో శివతత్వం, రామతత్వం, కృష్ణతత్వం అని మీరు వెలిబుచ్చారు. అందులోని పోలికలను మీరు దేవుడితో పోల్చి ఇలా దేవలక్షణాలను పోల్చారు. కాని వీరందరు, క్రీ.పూ భూలోకానికి వచ్చారు.  అవతార పురుషులుగా అని అన్నారు? వెంకటేశ్వరస్వామి క్రీస్తు తరువాత వచ్చాడు కాబట్టి అతను కూడా అవతార పురుషుడేనా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      దశావతారాలలో ఒకడు వెంకటేశ్వర స్వామి కాదు. భాగవతాన్ని బట్టి, హిందూ పురాణాల్ని బట్టి కూడా కలియుగదైవము అని వెంకటేశ్వర స్వామిని అన్నారు గాని, ముందు మత్స్యవతారం, కూర్మావతారం, వామనావతరం, వరహావతారం, ఇంక ఎన్నెన్నో అవతారాలు దశావతారాల్లో ఒకటి వెంకటేశ్వరస్వామి అని హిందూపురాణాల్లోనే లేదు. ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినటు వంటి అవతారపురుషులలో యేసుప్రభు పోలికలు ఉన్నవి. తరువాత మొన్నటివలే సాయిబాగారు, అందులో ముగ్గురూ బాబాలు ఒకరు శిరిడిసాయిబాబా, పుట్టపర్తిసాయిబాబా, బాలసాయిబాబా

221. ప్రశ్న : హైందవ గ్రంథాలను ఆధారంగా తీసుకొని మీరు హైందవక్రైస్తవం రాసారు కదా! అందులో శివతత్వం, రామతత్వం, కృష్ణతత్వం అని మీరు వెలిబుచ్చారు. అందులోని పోలికలను మీరు దేవుడితో పోల్చి ఇలా దేవలక్షణాలను పోల్చారు. కాని వీరందరు, క్రీ.పూ భూలోకానికి వచ్చారు.  అవతార పురుషులుగా అని అన్నారు? వెంకటేశ్వరస్వామి క్రీస్తు తరువాత వచ్చాడు కాబట్టి అతను కూడా అవతార పురుషుడేనా? Read More »

220. ప్రశ్న : హానోకు వరకు ఏలుబడి చేసింది. మోషే వరకు కాకూడదు అని లేదుకదా, మోషే వరకు ఏలుబడి చేసినట్టే హానోకు కూడా వచ్చాడు కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      మరణం అనేది ముందు మోషే అనుభవించాడు. మోషే చచ్చిపోయాడు సమాధి చేసినట్టు ఉంది కదా, ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయంలో మరణములోనికి సంపూర్ణంగా హనోకు వెళ్ళలేదు. మరణం ఓడిపోవడం ఎప్పుడంటే మరణం యొక్క గ్రిప్ లోనికి మోషేను పంపించి దేవుడు తెచ్చాడు. మోషే మరణం అనే Experience ని అనుభవించి దేవుని శక్తిచేత మళ్ళీ బయటకి తీసుకొచ్చాడు. గనుక మరణం ఓడిపోయింది. మోషే లైఫ్ నే గాని, హనోకు లైఫ్

220. ప్రశ్న : హానోకు వరకు ఏలుబడి చేసింది. మోషే వరకు కాకూడదు అని లేదుకదా, మోషే వరకు ఏలుబడి చేసినట్టే హానోకు కూడా వచ్చాడు కదా! Read More »

219. ప్రశ్న : హనోకుపై మరణం ఏలుబడిచేయలేదా? చేసిందా? తెలుసుకోవాలని ఉంది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      మరణము చూడకుండా ఉండునట్లు హనోకు కొనిపోబడెను.  కాని ఇంకా ఏలుబడిచేయలేదు కదా, ఆదామునుండి మోషే వరకు మరణము ఏలుబడి చేసెను. మోషే జీవితంలో మరణం యొక్క ఏలుబడికి ఒక చెక్ పెట్టాడు. నీ ఏలుబడి కొనసాగదు అనే సందేశం దేవుడు మోషే కాలంలో ఇచ్చాడు. ప్రతీ రూల్కి కూడా దేవుడు కొన్ని Exceptions ఇస్తాడు. ఇది మనం ఎప్పుడు గ్రహించి, జ్ఞాపకం పెట్టుకొని అన్వయించుకోవల్సిన ఒక సార్వత్రిక న్యాయ

219. ప్రశ్న : హనోకుపై మరణం ఏలుబడిచేయలేదా? చేసిందా? తెలుసుకోవాలని ఉంది. Read More »

218. ప్రశ్న : షేము, హాము, యాపెతు వంశావళిలో కూషుగారు హాము కొడుకు కదా.  అలా కూషుగారు ఎవరిని పెళ్ళి చేసుకొని ఉన్నారు, ఆయనకు భార్య ఎట్లా వచ్చింది? నిమ్రోదు సాతాను సంతానం కదా? ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో దాని గూర్చి చెప్పండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     కూషు భార్య ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు మనకు ఎవరి భార్యలు తెలియదు. మొట్టమొదట నోవహు భార్య పేరు తెలియదు. బైబిలులో ఆధారం లేదు.  బైబిల్లో లో మనం తీసుకుంటే మనకు భక్తుల పేర్లు, వారి భార్యల పేర్లు కూడా తెలియదు. గనుక కూషు భార్య నిమ్రోదును కనెను అనే విషయం కూడా నేను యుగాంతంలో రాసాను. కూషు నిమ్రోదును కనెను అనే మాట ఉన్నది. కాని నిమ్రోదు

218. ప్రశ్న : షేము, హాము, యాపెతు వంశావళిలో కూషుగారు హాము కొడుకు కదా.  అలా కూషుగారు ఎవరిని పెళ్ళి చేసుకొని ఉన్నారు, ఆయనకు భార్య ఎట్లా వచ్చింది? నిమ్రోదు సాతాను సంతానం కదా? ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో దాని గూర్చి చెప్పండి? Read More »

217. ప్రశ్న: అదికాండము 18:20లో యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. అంటే వారందరు పాపం చేసేవారే, అక్కడ ఎవరు, మొరపెడుతారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ప్రకృతి మొరపెడుతుంది అనేది బైబిలులోని గొప్ప సత్యాల్లో ఒకటి. రోమా 8:21లో ఏలయనగా సృష్టి నాశనములోనికి లోనైన, దాస్యమునుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును, అనే నిరీక్షణ కలిగినదై, స్వేచ్చగా కాక, లోబరిచిన వారి మూలముగా వ్యర్థపరుచును.  22 లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది.  అదేంటంటే ప్రజలందరూ పాపం చేస్తున్నప్పుడు భూమి, ఆకాశము, అక్కడున్నటువంటి పంచభూతాలు అన్ని మొరపెడుతాయి,

217. ప్రశ్న: అదికాండము 18:20లో యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. అంటే వారందరు పాపం చేసేవారే, అక్కడ ఎవరు, మొరపెడుతారు? Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram