5 ప్రశ్న: వేదాలలో ఉన్న ఈశ్వరుడూ, బైబిల్లో ఉన్న ఈశ్వరుడూ ఒక్కడే అని హైందవ క్రైస్తవంలో చెప్పారు. అటువంటప్పుడు బైబిల్కి విలువ ఏముంది? అన్నిటిలో ఈశ్వరుడుంటే రెండిటిలో ఒక్కటే ఉంటే క్రైస్తవులు రెండు చదువుకోవాలా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: గ్రంథములన్నిటిలో సాక్షమున్నది గానీ వాస్తవ ప్రపంచంలో చారిత్రికంగా, ఏ ఊరిలో, ఏ పట్టణంలో, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ కాలఘట్టంలో, ఏ తారీఖున ఆ యజ్ఞం జరిగింది అనేది బైబిల్ మాత్రమే మనకు ఖచ్చితంగా Address చెప్తుంది. వేదము చెప్పిందేంటంటే విరాట్ పురుషుడు ఆయన మరణించి మళ్లీ లేస్తాడు, దాని వల్ల పాప పరిహారం కలుగుతుంది అనే మాట ఉన్నది కానీ అది ఎప్పుడు, ఎక్కడ జరిగింది […]
