15. ప్రశ్న : కీర్తన 81:3 మరియు కొలస్సీ 2:16లో “అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమునాడు కొమ్ము ఊదుడి”. వివరించగలరు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: కొలస్సీ 2:16లో నాలుగు సంగతులు చెప్పాడు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: కొలస్సీ 2:16లో నాలుగు సంగతులు చెప్పాడు.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఒకప్పుడు మనం ఎన్నో తప్పులు చేసాము యేసు లోనికి వచ్చాక పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తాము. అపో. 2:42లో చెప్పబడిన 4 విషయాలు మీరు తప్పకుండా చేస్తే ఒక్కరోజులోనే మీకు మార్పు రాకపోవచ్చు గాని క్రమక్రమేణా తప్పక మీరు ఈ సుడిగుండం నుండి బయటికి వస్తారు. ఆ నాలుగు ఏంటంటే అపోస్తులుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన చేయుట. ఈ నాలుగు regular గా చేసే సంఘాలను సంప్రదించి
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఈ విషయంలో ఆ vocabulary వాడుతున్న వారికి కూడా clarity లేదు. క్రైస్తవులు కూడా ఇది మతం కాదు మార్గం అని అంటారు. ఏమిటంటే వారికి కూడా మతం, మార్గం అంటే clarity లేదు. ఎందుకంటే గలతీ. 1:22,23,24 “క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని; మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని,
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: Fundamentalగా ఇస్లాం లేదా Christianగా ఉండి అంబేద్కరైట్ కావొచ్చు. కాని హిందువుగా ఉండి అంబేద్కరైట్ కావడం possible కాదు. ఎందుకంటే ఒకని character లేదా సమాజానికి చేసిన సేవనుబట్టి ప్రవర్తనను బట్టి కాకుండా by birth వాడు Superior వీడు inferior అనేది కుల వ్యవస్థ. కుల వ్యవస్థ లేని హిందుత్వం లేదు. గనుక అంబేద్కర్ యొక్క మౌలిక సిద్ధాంతం మనుషులంతా ఒక్కటే అని. గనుక అంబేద్కరిస్ట్ భావాన్ని
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: నేను అంబేద్కరిస్ట్ని, అంబేద్కర్ గారు వేదాలను ప్రామాణికంగా ఎంచలేదు వాటిని తృణీకరించారు. నేను అంబేద్కర్ ఆలోచన విధానం యావత్తు భారతీయులందరి ఆలోచన విధానం కావాలి అనే ఆశయంతో నేను పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నాను. మరి నేనేమో వేదాలలో దైవ మార్గమును గూర్చిన ఉపదేశము ఉన్నదని “హైందవ క్రైస్తవం” రాసాను. ఇది అంబేద్కరిజం కాదు కదా అనే ప్రశ్న ఉన్నది. నా సమాధానం ఏంటంటే అంబేద్కర్ గారు నాకు సామాజిక విషయాలలో
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ప్రపంచ వ్యాప్తమైన క్రైస్తవ సంఘము పట్ల నాకున్న భారము, కార్యక్రమము ఏమిటంటే, యేసే నా రక్షకుడు అని నమ్మిన వాళ్లు, బైబిల్ నాకు ప్రామాణికం అని నమ్మిన వారందరూ మొదటి శతాబ్దంలో పౌలు ఏది ఆచరించాడో అదే ఆచరించాలి. ఆదిమ అపోస్తలుల బోధలోకి అందరినీ నడిపించడం, సకల డినామినేషన్ వారు పౌలు ఏ బాప్తిస్మం ఇచ్చాడో అదే బాప్తిస్మం ఇవ్వాలి. పౌలు ఏలాగు సువార్త చెప్పాడో అలాగే చెప్పాలి.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: Intresting fact ఏమిటంటే ఆదికాండము రాసిన మోషే భక్తుడే 90వ కీర్తన రాసాడు గనుక ఇక్కడ 3 facts మనం గమనించాలి.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: తండ్రి మాట్లాడుతున్నాడా? కుమారుడు మాట్లాడుతున్నాడా? పరిశుద్దాత్ముడు మాట్లాడుతున్నాడా? అనే ఈ మీమాంస అనవసరమైన కుతూహలమే తప్ప practical purposes లో దీనివల్ల ఏ లాభం నష్టం లేదు. దేవుడు మాట్లాడాడు అనే అనుభవం ఉంటే కుమారుడా మాట్లాడినా, పరిశుద్దాత్మడు మాట్లాడినా, తండ్రియైన దేవుడు మాట్లాడినా, అదే మాట్లాడుతాడు. తండ్రి ఒకటి మాట్లాడిన తర్వాత కుమారుడి నుండి second opinion ఏమీ రాదు. కుమారుడు మాట్లాడినాక తండ్రిని గానీ పరిశుద్దాత్ముడిని
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: రక్షణ పొందిన తర్వాత యేసును మన హృదయంలో రాజుగా, ఏలికగా ప్రతిష్టించుకుంటాము. యేసు ప్రభుతో personal attachment start అవుతుంది. తర్వాత మన రక్షకునితో మాట్లాడాలి అనే తహతహ ప్రారంభం అవుతుంది. అదే ప్రార్థనా జీవితానికి దారి తీస్తుంది. రక్షకుడు మాట్లాడే మాటలు మనకు తెలియాలి అంటే లేఖనం చదవాలనే దాహం పుడుతుంది. దావీదు ప్రార్ధన చేయాలని, దివారాత్రములు వాక్యం ధ్యానించాలని దాహం కలిగి యుండే వాడు, భక్తులందరూ
7 ప్రశ్న : ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఉన్నతమైన అంతస్తులోనికి ఎలా ఎదగాలి? Read More »
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: Actual గా క్రైస్తవ విశ్వాసమేమిటంటే నరునికి మాత్రమే ఆత్మ ఉన్నది. మృగములకు ఉన్నది శరీరం, ప్రాణం మాత్రమే గనుక వాటికి నిత్యత్వంలో ఉనికి ఉండదు. మానవుడు చనిపోయినా నిత్యత్వంలో ఉనికిలో ఉంటాడు ఎందుకంటే ఆత్మ ఉన్నది గనుక. ప్రసంగి 3:21లో “నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో, యెవరికి తెలియును” అని ఉన్నది. నరుడు మరణించినప్పుడు ఆత్మ పరలోకానికి వెళ్తుంది అని,